కూకట్పల్లిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ రూ. 90 లక్షల వ్యయంతో మాధవరం సుశీల మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించారు. ఆధునిక వసతులు కల్పించారు.
ప్రాణం ఉన్నం త వరకు కార్యకర్తలను మరువలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. గురువారం బాలానగర్ డివిజన్ వినాయక్నగర్లోని కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేస�
MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన దళిత, బీసీ బంధు పథకాలను అమలు చేసి పేదలను ఆదుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) ప్రభుత్వాన్ని కోరారు.
కూకట్పల్లి నియోజకవర్గం ఓటర్లంతా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, బంగారు భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను ఆదరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం.. అనే నినాదంతో అభివృద్ధి చేపట్టి నిరూపించినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలి�
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. మరోసారి ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్పల్లి ఆర్వో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మ�
అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ బేగంపేట్ ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని.. తొమ్మిదిన్నరేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బేగంపేట్లో ముంపు సమస్యను పరిష్కరించిందని కూకట్పల్లి ఎమ్�
తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం వచ్చి కూకట్పల్లిలో నివసిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలే.. పండుగకు గంగిరెద్దు వాళ్లు వచ్చినట్లు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు �
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. �
తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, ఆయా వర్గాల నేతలు నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగుల తిరుపతి మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్
బేగంపేట్లో తొమ్మదిన్నరేండ్లలో 90 శాతం సమస్యలను పరిష్కరించామని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బేగంపేట్ డివిజన్ ఫంక్షన్ విల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బూత్�