కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ శుక్రవారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
పదేండ్ల కాలంలో కేపీహెచ్బీ కాలనీలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను చూడాలని, ఉద్వేగంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి పట్టం కట్టాలని ఎమ్మెల్�
తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగ
మల్కాజిగిరిలో లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఫతేనగర్
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ మరో మాల్ను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. శనివారం కూకట్పల్లిలో(కేపీహెచ్బీ పిల్లర్ నం. 771) వద్ద ఏర్పాటైన సీఎంఆర్ ఫ్యామిల�
కూకట్పల్లిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ రూ. 90 లక్షల వ్యయంతో మాధవరం సుశీల మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించారు. ఆధునిక వసతులు కల్పించారు.
ప్రాణం ఉన్నం త వరకు కార్యకర్తలను మరువలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. గురువారం బాలానగర్ డివిజన్ వినాయక్నగర్లోని కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేస�
MLA Krishna Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన దళిత, బీసీ బంధు పథకాలను అమలు చేసి పేదలను ఆదుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) ప్రభుత్వాన్ని కోరారు.