MLA Madhavaram krishna rao | మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బాగున్నాయని.. మోతీ నగర్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Kukatpally | రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది... ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
బీఆర్ఎస్ రజతత్సోవ సభ బ్రహ్మాండంగా జరగనున్నదని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయితే ఉనికి కోల్పోతామనే భయంతో చీకట్లో చేతులు కలిపి కుట్రలకు తెరలేపాయి.
MLA Madhavaram Krishna Rao | ఆదివారం వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ మహాసభ సందర్భంగా శుక్రవారం (25న) రాత్రి కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీ నగర్, కూకట్పల్లి తోపాటు పలు ప్రాంతాల్లో అభిమాను�
MLA Madhavaram Krishna Rao | కూకట్పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇవాళ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ తెలిపారు.
MLA Madhavaram Krishna Rao | ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎ�
MLA Madhavaram Krishna Rao | శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న పకృతి విధ్వంసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఏక
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే నిధులను కేటాయించాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతిపత్రం అందించారు.
గాయత్రీనగర్ కాలనీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. గాయత్రీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీ కృష్ణారావుతో పాటు నూతన కార్యవర్గ సభ్�
జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన పార్కులలో ప్రజలు వాకింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ లోని పార్కులను ఎమ్�
MLA Krishna Rao | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.