MLA Madhavaram Krishna Rao | ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎ�
MLA Madhavaram Krishna Rao | శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న పకృతి విధ్వంసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఏక
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే నిధులను కేటాయించాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతిపత్రం అందించారు.
గాయత్రీనగర్ కాలనీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. గాయత్రీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీ కృష్ణారావుతో పాటు నూతన కార్యవర్గ సభ్�
జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన పార్కులలో ప్రజలు వాకింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ లోని పార్కులను ఎమ్�
MLA Krishna Rao | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
MLA Madhavaram | తెలంగాణ రాష్ట్ర ప్రదాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్
కేపీహెచ్బీ కాలనీలో గుడి, బడి భూములను అమ్ముకునే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, హౌసింగ్ బోర్డు లే అవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలని, ప్రజల ఆస్తు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రతిసారీ హౌసింగ్ బోర్డు ఆస్తులకు గండం వస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. గతంలో వందల ఎకరాలను అమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇప్పు�
రాజకీయ కక్షతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్పై తప్పుడు కేసులు పెట్టి �
సమాజంలోని బ్రాహ్మణులకు అండగా ఉండి ఎల్లప్పుడు సేవలందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును బ్రహ్మణ సంఘాల అపరకర్మల భవన నూతన కార్యవర్గ సభ్యు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ స్వార్థం కోసం విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దని, ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.