కూకట్పల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలోనే సంక్షేమ పథకాల చె కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సమక్షంలోనే లబ్ధిదార�
ప్రభుత్వ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో పాటు, బస్తీ దవాఖానల్లో సమస్యలు తిష్టి వేశాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానను స�
కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి.. జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ.. తహసీల్దార్ కాలయపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వె�
ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతికేందుకు వచ్చిన వారందరూ పేదలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓ పేదవాడు ఓ బండి కొనుకొని నెలకు రూ.40,000 సంపాదిస్తే ధనవంతుడు అవుతాడా? అని ప్రశ్నించాడు. �
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె పెద్ద కర్మ సందర్�
హైడ్రా కూల్చివేతలపై అఖిలపక్షాన్ని ముందే పిలిచి సమావేశం పెట్టి ఉంటే బుచ్చ మ్మ బతికి ఉండేదని, మూడు నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మ�
కూకట్పల్లి నల్ల చెరువులో పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల భూములను హైడ్రా కమిషనర్ ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న�
నలభయ్యేండ్లుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదల జోలికొస్తే సహించేది లేదని, ప్రాణాలు ఇచ్చి అయినా వా రి ఇండ్లు కాపాడుకుంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీవాస�
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఫిర్యాదు చేసినట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
వీధి కుక్కలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన 24 మంది బాధితులను శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణారావు, క�