MLA Madhavaram | తెలంగాణ రాష్ట్ర ప్రదాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
MLA Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్
కేపీహెచ్బీ కాలనీలో గుడి, బడి భూములను అమ్ముకునే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, హౌసింగ్ బోర్డు లే అవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలని, ప్రజల ఆస్తు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రతిసారీ హౌసింగ్ బోర్డు ఆస్తులకు గండం వస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. గతంలో వందల ఎకరాలను అమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇప్పు�
రాజకీయ కక్షతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్పై తప్పుడు కేసులు పెట్టి �
సమాజంలోని బ్రాహ్మణులకు అండగా ఉండి ఎల్లప్పుడు సేవలందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును బ్రహ్మణ సంఘాల అపరకర్మల భవన నూతన కార్యవర్గ సభ్యు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ స్వార్థం కోసం విజ్ఞత కోల్పోయి మాట్లాడొద్దని, ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
కూకట్పల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలోనే సంక్షేమ పథకాల చె కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సమక్షంలోనే లబ్ధిదార�
ప్రభుత్వ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో పాటు, బస్తీ దవాఖానల్లో సమస్యలు తిష్టి వేశాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానను స�
కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి.. జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ.. తహసీల్దార్ కాలయపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వె�
ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతికేందుకు వచ్చిన వారందరూ పేదలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓ పేదవాడు ఓ బండి కొనుకొని నెలకు రూ.40,000 సంపాదిస్తే ధనవంతుడు అవుతాడా? అని ప్రశ్నించాడు. �