తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�
గ్రామీణ యువత క్రీడా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీ
దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం స్థ�
స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 12 వార్డుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళ�
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలువురు బీజేప
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని, ఆ పార్టీ ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని కైలాస్నగర్ పోచమ్మ తల్లి ఆ
మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా నూతన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
గౌతమ బుద్ధుడు చూపిన బాటలో నడుస్తూ ప్రశాంత జీవనం గడపాలని, ఆ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని కైలాస్నగర్లో
తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా యువత కష్టపడి చదువుతూ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్డడీ సర్కిల్లో గ్రూప్-2నకు సంబంధించి మూడు న�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతోందని, పల్లె ప్రగతితో గ్రామాలు మెరిసి పోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో�
Mla Jogu Ramanna | రానున్న మరో 20 ఏండ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు. జైనత్ మండలం పెండల్వాడలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS )ఆత్మీయ సమ్మేళనంలో ఆయన
ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో ప్రతి రూపాయీ తిరిగి ప్రజల బాగోగులకే వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ(ఆర్)ల