అమరుల త్యాగా లు వెలకట్టలేమని, వారి త్యాగఫలంతోనే తెలంగా ణ సాధించుకున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అమరుల సంస్మరణ దినాన్ని ఘనంగా న�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. సర్కారు స్కూళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధిక�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో తాగునీటి గోస తీరిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో మంచినీళ్ల పండ
రాష్ట్ర ప్రభుత్వం దళిత అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్లో రూ.2కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే జోగు ర�
పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నౌకర్ అని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు అతనికి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్య
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం.. స్వరాష్ట్రంలో ఆ గోస తీర్చుకున్నం.. జలాశయాలు, నీటి వనరులు నిండుకుండలా ఉన్నయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే.. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి, రైతులకు మంచ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల రంగం అస్తవ్యస్తంగా ఉండేదని, ఇప్పుడు అద్భుతమైన ప్రగతి సాధించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బుధవారం సాగునీటి ది�
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
బీఆర్ఎస్ బహుజనులకు అండగా నిలుస్తున్నదని , కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప�