మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్లోని ఆయన నివాసా
రైతులకు 24 గంటల కరెంటును రద్దు చేసి, మూడు గంటలు మాత్రమే పంపిణీ ఇస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు ర
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించే వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మహిళలకు సూచించారు. ఆదిలాబాద్లోని భాగ్యనగర్లో గల న్యాక్ క�
రైతు రాబంధు, చంద్రబాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలు�
ఆదిలాబాద్లోని కుమ్రం భీం చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం రాత్రి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ఆవిష్కరించారు. కుమ్రం భీం చౌక్గా నామకరణం చేశారు. కుమ్రం భీం విగ్రహానిక�
కవులు, రచయితలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జైనథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఆవరణలో ప్రముఖ కవి చిందం ఆశన్న రచించిన స్వామి వారి శతకం పద్యకావ్యాన�
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. కొత్తగా అటవీ భూములను దున్నడం, చెట్లను నరికివేయడం ఆపేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�
అందరి సహకారంతో సొనాల మండలాన్ని అభివృద్ధి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మండలంలోని సొనాలలో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ
బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని జనార్దన్ రెడ్డి గార్డెన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జై తెలంగాణ, జై జోగు రామన్న అంటూ కార్యకర్తలు,
జిల్లాలో భోరజ్, సాత్నాల మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతున్నది. జైనథ్ మండలం విస్తీర్ణంలో విశాలంగా ఉన్నది. గతంలో 29 గ్రామ పంచాయతీలతో ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మండలంగా �
ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం జైనథ్ మండలం మాండగడ, పెండల్వాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశ�
కుల మతాలకు అతీతంగా పీరీల పండుగ వైభవంగా జరుపుకుంటామని, సవారీ బంగ్లా నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామంలో సవారీ బంగ్ల
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు �
పట్టణంలోని శివాజీ చౌక్లో ఉన్న ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ 26వ వార్షికోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు.