ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లో ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బీడీఎన్టీ ఐటీ కంపెనీ ఆధ్�
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో బంగారిగూడ పరిధిలో నివసి�
సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మం డలం ఎకోరి, హేటి, భవానీగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్ల�
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నా�
రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మూడో విడుత కౌన్సెలింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఆ
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో ఆర్కిటెక్ట్స్�
తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి మహిళ చాకలి ఐలమ్మ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. స్థానిక రిమ్స్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క�
MLA Jogu Ramanna | కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేని నాయకులు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి �
సమసమాజ నిర్మాణానికి పాటుపడ్డ మహనీయుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి ఆశయ సాధనకు పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్నగర్లో సాహిత్య సామ
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా సంఘీభావం తెలుపడానికి ఊర్లకు ఊర్లు తరలివస్తున్నాయి. మీ వెంటే మేముంటామని �
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను గత సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్ పోటీ చేయనున్నారు.
పభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేళ కోటి వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. పల్లె, పట్టణాల్లో పండుగ