సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకం గా వ్యవహరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు గా కృషి చేస్తున్న పలువురు యువ కులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రజా క్షేత్రంలో ఆటో డ్రైవర్లు కీలకమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల
బీఆర్ఎస్ అభ్యర్థులు అలుపెరుగకుండా ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. పల్లెల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున�
ఎన్నికల హామీలకే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని సాత్నాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ�
MLA Jogu Ramanna | ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్రోడ్ నుంచి భోరజ్ మండలం కేంద్రం వరకు నాలుగ�
MLA Jogu Ramanna | : అరవై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్19 లోని వరలక్ష్మీనగర్కు చెందిన 300 మ�
MLA Ramanna | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు చిల్లర రాజకీయాలను తలపించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA Ramanna )విమర్శించారు. బుధవారం మీడియా సమావేశం
పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గౌరవ వేతనం పెంచడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2019 జనవరిలో రూ.4వేలకు పెంచగా తాజాగా మరో రూ.2వే�
బీఆర్ఎస్కే మా మద్ద తు అంటూ మండలంలోని అర్లి(కే) గ్రామస్తులు శుక్రవారం తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే �
మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్లోని అశోక్ బుద్ధ విహార్లో రూ.కోటితో చేపడుతున్న అశోక్ ఫంక్షన్ హాల్ ని
యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని సోమవారం నిర్మల్లో ఘనంగా నిర్వ�