సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి
రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్కు మరో వరం అందించింది. ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, వ్యవసాయ కళాశాలలు ఇవ్వగా, తాజాగా.. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాంకేతిక విద్య
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్ల అనతికాలంలోనే రాష్ట్ర సర్కారు అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 68 ఏండ్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది. ‘దళితబంధు’, ‘బీసీబంధు’తో పేరిట ఆర్థిక భరోసానిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ రూ. లక్ష సాయమందించే
బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో �
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. మావల మండల కేంద్రంలోని మసీదు ఆవరణలో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించిన దుకాణ సముదాయాలను సోమవారం ఆయన ప్రారంబించారు. ముందుగా గ్రామా
సమగ్ర అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ ప్రజల మధ్య మతాలపేరుతో చిచ్చు పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
చరిత్రలో ఊహించని వర్షాలతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఐదారు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు చిగురుటాకుల వణికాయి. దాదాపు రెండు రోజులు ఎక్కడ చూసినా �
మత సామరస్యానికి ప్రతిక మొహర్రం పండుగ అని, గ్రామాల్లోని ప్రజలు కుల, మాతలకు అతీతంగా జరుపుకుంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం పిప్పర్వాడ, ఆనంద్పూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాట�
మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెన్గంగకు వరద ఉధృతి తగ్గింది. జైనథ్ మండలంలోని డొల్లార వద్ద ఎన్హెచ్-44పై గల బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో శనివారం రాత్రి 9 గంటల నుంచి రాకపోకలను నిలిపివేశా�
ఆదిలాబాద్ జిల్లాను ఆరో రోజైన శనివారం కూడా వర్షం వదలలేదు. వాన దంచికొట్టడంతో సగటు వర్షపాతం 100 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు కాలనీలు, ఇండ్ల
ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజు శనివారం వర్షం దంచికొట్టింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని జీఎస్ స్టేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో�