ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి, చించుఘాట్, జండగూడ, న్యూచించుఘాట్, చిన్న చించుఘాట్, మాలెబోరిగాం, ట
“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్ స్టేషన్లు.. ఇలా అనేక పనులు చేపట్టారని ఆదిలాబాద్ నియో�
ఎటుచూసినా గులాబీమయమే. సభాప్రాంగణం నిండిపోగా బయట కూడా సీఎం కేసీఆర్ సందేశం వినడానికి ఎండలో గంటల పాటు ప్రజలు నిరీక్షించారు. ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన ప్రజ�
Jogu Ramanna | అదిలాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్(CM KCR) వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్స్టేషన్లు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారని ఆదిలాబాద్ బ
ఉమ్మడి రాష్ట్రంలో యువతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సమైక్య పాలనలో యువకులు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలకు నోచుకోలేదు. ప్రతిభ ఉన్న ఉన్నత చదువులు చదువుకోలేక, ఉద్యోగాలు సాధించలేక కూలీ, ప్రైవేట్ కంపెనీల్ల�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనా క, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది.
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకునే దొంగ, అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్కు పాలించే హక్కు లేదని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని డాక్టర్ వన్�
సెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహిం చే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ల్లో పాల్గొంటారు.
ఆదిలాబాద్లో ఓ బీజేపీ నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న ఫొటోను రాక్షసుడి లాగా మార్ఫింగ్ చేసి, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బాణం వేసి సంహరిస్తున్నట్టు చి�
గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం బేల మండలంలోని ఖడ్కి, సోన్ఖాస్, సదల్పూర్, వరూర్, హస్నాపూర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం బేల మండలంలోని సాపోనాల, మారుతిగూడ, చాంద్పల్లి, భవానిగూడ, బాలుగూడ, పిట్గావ్
ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా ప్రజాసేవలో ఉన్నానని, ప్రజల మనిషిగానే గుర్తింపు పొందానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోకప�
బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంపై మరింత దృష్టిపెట్టింది. సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన పార్టీ.., ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నది.
ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని అవాల్పూర్, సిర్సన్న, బాది, హేటి గ్రా�