తరోడ బ్రిడ్జి విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని తరోడ బ్రిడ్జి ప్రకృతి వైపరీత్�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తూ.. రైతును రాజును చేశాడని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర�
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీ�
దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్ల�
ఆదిలాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టణంలోని అంబేద్కర్చౌక్లో ఆవిష్కరించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.45ల�
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం
గడిచిన తొమ్మిదేండ్లలో అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజలందరితో ఆత్మీయంగా ఉండేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావర
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మైస్థెర్యం కల్పించి, వారి హ క్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపూలే అని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఫూలే 197వ జయంతి సందర్భంగా జి�
ఓసీల సంక్షేమానికి పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న హామీనిచ్చారు. పట్టణంలోని టీఎన్జీవోస్ భవ నంలో ఆదివారం జిల్లా ఓసీ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.
వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్బెడ్లో ఇటీవల పలు మరమ్మత్తు పనులను యుద్ధ ప్రా�