హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా 2021 జులై 4న గ్రీన్ ఇండి యా ఛాలెంజ్లో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లిమ్కాబుక్ రికార్డులో స్థానం సంపాందించగా మంగళవారం హైదరా బాద్�
మైనార్టీల సంక్షే మానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద వద్ద మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యం లో మైనార్టీ రెసిడె న్షియల్లో ఏర్పాటు చేసిన ఇఫ్త
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో బైరాందేవ్, మహాదేవ్ ఆలయ సమీపంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ని
Sri Rama Navami | శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం జైనథ్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాని�
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ప్రతి పైసా మన రాష్ర్టానిదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో రూ.55 లక్షలతో సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ఆదివారం భూ
ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా తమలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలను దైవత్వంలో లీనం చేస్తూ శాంతి స్థాపనకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శ�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వ�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
గ్రామీణ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్న సెర్ప్ ఉద్యో గులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పా టు తర్వాత బీఆర్ఎస్తోనే ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దస్నాపూర్ రామాలయ ప్రాంగణంలో రూ.5 లక్షలతో షెడ్ నిర్మ�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.