ఆదిలాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ, భాగ్యనగర్, తిలక్నగర్ తదితర కాలనీల్లో మంగళవారం ఆయన
జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమి తి(బీఆర్ఎస్) పార్టీని విస్తరించేందుకు మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
తెలంగాణ సర్కారు ప్రజలకు, రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవే�
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన కురుమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవాన
బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి )తోనే దేశ అభివృద్ధి ధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాగ్యనగర్ కాలనీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పాట�
కుల సంఘాల సభ్యులు ఐక్యంగా ఉంటూ సంఘ అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలోని తాలూకా మున్నూర్ కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సూపర్ లగ్జరీ బస�
జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అన
పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.