ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్క
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా
బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ను ఆయన జ్యోతి వెలిగించి ర్యాలీ ప్రారంభించారు
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దే�
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
ఆదిలాబాద్ : రేపటి తరం భవిష్యత్ కోసం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. అదిలాబాద్ మున్సిపల్ పరిధి వార్డ్ నెంబర్ 14 సంజయ్ నగర్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగ�
ఆదిలాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో బిల్డింగ్ అండ్ పెయింటర్స్ �
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 9: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మ�