భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు.
తెలంగాణలో రైతులు కల్లాలు నిర్మించుకో వడమే తప్పా.. ఇతర రాష్ట్రల్లో చేపలను ఆరబెట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు.. కానీ తెలంగాణలో నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వరా.. అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆదిల�
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో ఏ ర్పాటు చేసిన హనుమాన్ భారీ విగ్రహాన్ని ఎమ్మె ల్యే జోగు రామన్న గురువారం ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేస్తున్న అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్�
సంక్షేమం ఘన త సీఎం కేసీఆర్దేనని దమ్ముంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ