45 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు దీక్షలో కూర్చున్న 1016 మంది.. 2,027 మంది మద్దతు.. సిమెంట్ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం, ఏప్రిల్ 8 : ఆదిలాబా�
మాది ధర్మయుద్ధం యాసంగి వడ్లు కొనేవరకు నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతాం.. మోసకారి బీజేపీ సర్కారును తరిమికొట్టే వరకూ విశ్రమించం.. ప్రగతిపథంలో దూసు�
ఎమ్మెల్యే జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ ఆందోళన ఆదిలాబాద్లో జాతీయ రహదారి దిగ్బంధం కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరి�
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 7: సీసీఐని పునరుద్ధరించే వరకు అఖిల పక్షంతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామని అంతిమంగా సాధించి తీరుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో సీసీఐ సాధ
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 2 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని విస్మరించి, పెద్దలకు మాత్రమే అనుకూలంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్
త్వరలో ఆదిలాబాద్కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై జోగు రామ
rythubandhu | ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ లో జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్లబండిపై సీఎం చిత్రపటాలను ఊరేగించారు.
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాలు అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తారని అందుకే ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్న�
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల
ఆదిలాబాద్ రూరల్ : పరమ శివుని దివ్యాశీస్సులు, లోక కల్యాణార్థం కోసం నవంబర్ 3న కార్తీక దీపోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో భారీఎత్తున కార్తీక దీపోత్సవాన్ని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో �
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో
ఆదిలాబాద్ రూరల్ : చనిపోయిన వారి ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణంలోని సుభాష్ నగర్లో రూ.