ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని అంకాపూర్ జీపీలో ప్రహారి నిర్మాణానికి, రూ20 లక్షలతో చేపట్టనున్న ఎస్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం : ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అభివృద్ధి చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.బుధవారం జిల్లా కేంద్�
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ : పేదల అభివృద్ధే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. �
ఆదిలాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్ శుక్రవారం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మ
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ �
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే రూ.400కోట్లతో అధునాతనమైన టెక్నాలజీతో అతి పెద్దదైన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను హైదరాబాద్లో ఏర్ప�
ఎమ్మెల్యే రామన్న | వివిధ రకాల కాలుష్యం వల్ల నాశనం అవుతున్న ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
షాబాద్ : షాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా మాధవరెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. ఇటీవల మాధవరెడ్డి తండ్రి చల్లా నర్సింహారెడ్డి గుండెపోటుతో మృతిచె�