హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావును బుధవారం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కలిశారు.
ఇందులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఇతర నాయకులు కలిశారు.