లోక్సభ స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది.
Lok Sabha Speaker : పార్లమెంట్ సమావేశాల ముందు తదుపరి లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమాదవేశం జరగనుంది.
Mayor throws file at officer | అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశానికి సభ్యులకు బదులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై పలువురు అ భ్యంతరం తెలిపారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానత�
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక
Meerut councillors thrash each other | మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో హింస చెలరేగింది. కౌన్సిలర్లు ఎడాపెడా కొట్టుకున్నారు. (Meerut councillors thrash each other) ఒకరినొకరు ఈడ్చుకుని రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా తన్నుకున్నారు. కౌన్సిలర్లను శాం�
mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు.
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావే�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మంగళవారం ఏర్పాటు చేశారు.
జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శ
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత