కాలపరిమితి ముగిసిన కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రానున్న ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీల రాజకీయ నాయకులతో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ నెల 7న గోవా రాష్ట్రం లో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు తోట రాజ్కుమార్ తెలిపారు.
ఈనెల 9న గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యజ్ఞోపవీతం, నూలుపోగు రథయాత్ర కు పద్మశాలీలు ఇంటికొకరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజమల్లు, బూర్ల దామోదర
కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ పతనానికి నాంది అని 30 వ వార్డు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని 30 వ వార్డు (విద్యానగర్) లో మధుకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత�
BRS CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 25: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్
peddapally | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 24 : ఎల్కతుర్తిలో ఈనెల27న నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, ప్రజలు, అందరు చీమల దండులా కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్యా�
లోక్సభ స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది.
Lok Sabha Speaker : పార్లమెంట్ సమావేశాల ముందు తదుపరి లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమాదవేశం జరగనుంది.
Mayor throws file at officer | అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశానికి సభ్యులకు బదులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై పలువురు అ భ్యంతరం తెలిపారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలతో తొలిసారి సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కీలక ఎమ్మెల్యే మిస్ అయ్యారు. ఓఖ్లా ఎమ్మెల్యే అమానత�