ఆగ్నేయాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కంటి సమస్యలను గుర్తించడంతోపాటు అంధత్వ నివారణకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రీజినల్ డైరెక్టర్ డాక్టర
సమ్మక్క సాగర్ ముంపుపై చర్చించేందుకు రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా రేపు మాపంటూ కాలం వెళ్లదీస్తున్నదని, ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీనే చొరవ తీసుకొని సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగా�
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ నాయకుల�
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్ జోన్లోని అన
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు
మహారాష్ట్రలోని దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు�
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధ�
బీజేపీ నేతలకు దడ పుట్టించేలా ఈ 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు జనం చీమలదండులా తరలివస్తారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ