రెవెన్యూశాఖకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) నేతలు మంగళవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావుకు వినతిపత్రం అ�
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరె�
బడుగు బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ స�
ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) బృందం ప్రశంసించింది. అంతేగాక అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం రాష�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 19 రాష్ర్టాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 68 మంది అద్భుత ప్రతిభ కన
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో
ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో నియంతృత్వ ధోరణి ప్రబలుతున్నది. దీన్ని ఇట్లనే చూస్తూ ఊరుకోలేక, ముందుండి నడిపించే నాయకత్వం లేక మాలాంటి సీనియర్లంతా ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో చీకట్లో �
ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీసీ వెంకటరమణకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుప�