ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జి�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మ�
ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి వ�
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. పార్టీ 18 మంది ఎంపీల్లో 12 మంది తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలువనున్నారు. తమను ప్రత్యేక బృందంగా గుర్�
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్ప
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. వన్ నేషన్-వన్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై చర్చించారు. సమ�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘సీఎంకు కృతజ్ఞత’ సభకు భారీ జనసమీకరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్ర