రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
న్యాయమూర్తులు, న్యాయ వాదుల మధ్య సత్సంబంధాలుంటేనే కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. రంగారెడ్డి జిల్లా నూతన న్యాయమూర్తుల పరిచయం జిల్ల
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై విస్తృత�
బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తాతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో బోయింగ్ �
మండల కేంద్రంలోని మణుగూరు క్రాస్రోడ్లో మంగళవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్తున్న చేపల లోడు లారీ అదుపుత�
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మంగళవారం రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కృతజ్ఞాతపూర్వకంగా భేటీ అయ్యారు. తనను పెద్దల సభకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు
ప్రధానమంత్రిని కలిసే అవకాశం మళ్లీమళ్లీ రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని బీజేపీ కార్పొరేటర్లకు తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు
ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీక్ష గ్రూప్ కంపెనీల చైర్మన్ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
రేవంత్ అమెరికా టూర్లో ఉండగా 1,2 తేదీల్లో మేధోమథన సభ తానొచ్చాక నిర్వహిద్దామన్న రేవంత్ పట్టించుకోని సీనియర్లు.. హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర�
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీ�