పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్�
ప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు
BMS | సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులకు అడు�
తెలంగాణ ఉద్యమం తరహాలో మహోధృత రైతు ఉద్యమాన్ని నిర్మిద్దాం ఉగాది తరువాత పోరాట కార్యాచరణ 4 దశలుగా ఉద్యమ నిర్మాణం రైతుల ఇండ్లపై నల్లజెండాలు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, మార్చి 21 (నమస్
బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని ఎక్కడా లేదు ఏడాదిలో తొలి సమావేశాన్నే గవర్నర్ ప్రారంభిస్తారు ప్రస్తుత సభ గత సమావేశాలకు కొనసాగింపే ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ హైదరాబాద్, న�
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మార్చి 9న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. సమావేశంలో పాల్గొనాలన
అంతర్జాతీయం ప్రపంచ డెమొక్రసీ ఇండెక్స్ను ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. దీనిలో నార్వే మొదటి స్థానంలో నిలువగా.. న్యూజిలాండ్ 2, ఫిన్లాండ్ 3, స్వీడన్ 4, ఐస్లాండ్ 5వ స్థాన