అమరావతి : ఏపీలో ఉద్యోగుల ఆందోళనలు ముదరక ముందే వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈనెల 1 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జేఏసీ నాయక
ఖమ్మం: జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించామని, రైతులు గందరగోళానికిన గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో బ�
భూపాలపల్లి :ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అధికారులను కోరారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక�
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కుభీర్ : కార్యకర్తలే పునాదిరాళ్ల వంటి వారని , ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట మరింత పెంచాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత
నస్రుల్లాబాద్ :టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయ జనరల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార నివాసానికి సాయంత్రం ఆయన వెళ్లారు. అయ�
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ హనుమకొండ : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండాప్రకాశ్, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు సర్పంచులకు సూచించారు. �
ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పెంబి : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సూచించారు. పెంబి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూ
న్యూఢిల్లీ: భారత్ సందర్శనకు వచ్చిన సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాలకు సంబంధి�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాలటౌన్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత బలమైన శక్తిగా అవతరించిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మె
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : ప్రజలకు జవాబుదారిగా పని చేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కనక మోతుబ�