ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ | రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం భేటీ
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ | పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నారు.
నేడు కరోనాపై కాంగ్రెస్ టాస్క్ఫోర్స్ సమావేశం | కాంగ్రెస్ కొవిడ్ -19 రిలీఫ్ టాస్క్ఫోర్స్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (�
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ : దదేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులత�
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
కృష్ణాబోర్డు | కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడ�