పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేట అయ్యారు. ఈ సమావేశానికి పవార్ వెంట చెరకు రైతుల సమాఖ్యకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా హాజరయ్యారు. చెరకు స�
గోదావరి నదీ యాజమాన్య బోర్డు | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ | టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న అభిమానులతో భేటి కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘాలకు చెందిన నాయకులని కలిసారు. అనంతరం పార్టీ �
హైదరాబాద్ : తెలుగు సాహిత్యంలో తొలి యోగిక కావ్యంగా గుర్తింపు పొందిన విశ్వర్షి వాసిలి “నేను”పై శనివారం నుంచి 12 రోజులు అంతర్జాలం వేదికగా సదస్సులు జరుగనున్నాయి. వివిధ పత్రికల కాలమ్స్, వ్యక్తిత్వ, ఆధ్�
అమరావతి:కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం�
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్తో ప్రధాని భేటీ | కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, �
మంత్రి సబితా| నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈనెలలో ఇరువురు రెండోసారి భేటీ కావడంతో వీరు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నట్టు రాజకీయ ఊహ�
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)పై పట్టు కోసం చిరాగ్ ప్వాశ్వాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్