అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారంపై సచివాలయంలో ప్రభుత్వ కమిటీ మారోసారి భేటీ అయింది. కమిటీ సభ్యుల సూచనలు, సలహాలపై ఈరోజు చర్చించనున్నారు. కమ�
అమరావతి : ఏపీ క్యాబినేట్ సమావేశం కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభమయ్యింది . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ
అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరగనున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు రెండు తెల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై జగన్ సర్కారు నియమించిన 13 మంది సభ్యుల కమిటీ ఈరోజు ఉదయం రెండోసారి భేటీ అయింది. మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కమిటీ ఈరోజు ఏపీ సచివాలయంలో నేరుగా �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ మంగళవారం ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో ప్రత్యక్షంగా భేటీ అయ్యింది . హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని న్యాయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �
అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున�
ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగి
Telangana CM KCR | Tamil Nadu CM Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్
ఖమ్మం :ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి అన్నారు. సోమవారం తన కార్యాలయం మీటింగ్ హాల్లో ఆశా నోడల్ పర్సన్స్కు �
తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. �
అమరావతి : పీఆర్సీ, సహా ఇతర ఆర్థిక, ఆర్థికేత అంశాలపై ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. మొదటి నుంచి ఏపీ ఉద్యోగ జేఏసీ , అమరావతి జేఏసీలు పీఆర్సీ నివేదిక
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�