ఆదిలాబాద్ బల్దియాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం పుర ప్రజావాణి పేరిట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రజల నుంచి ద�
కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అమలు చేయాలని ఇటీవలే రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార�
నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధి
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున�
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�
తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజక
శృంగేరి శారదాపీఠంలో శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానంలో శుక్రవారం తెలంగాణ విద్వత్ సభ సమ్మేళనం జరిగింది. వేద , జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు పలువురు హాజరై తమ అభిప్రాయాలు, అనుమానాలను స్వ�
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ను వీడి బీజేపీలో చేరడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద�
కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానిక�
ఈ నెల 11న బెంగళూరుకు ప్రధాని మోదీ వస్తున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను భారీగా తీసుకురావాలని కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విమర్శలు రావడంతో ఆదేశాలను వెనక్కి తీసుకున్�
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
విజయ డెయిరీ చైర్మన్గా నియమితులైన సోమ భరత్ కుమార్ మంగళవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సతరించి, శుభాకాంక్షలు తెలిపార�