mid-air meeting | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. (mid-air meeting) విమానం పాట�
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు.
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావే�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మంగళవారం ఏర్పాటు చేశారు.
జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శ
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయల్దేరడంతో ఢిల్లీ పీఠం కదులుతోందని, మోదీ, అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకున్నదని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కులవృత్తులకు ఆదరణ పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులు, గ
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్�
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయి.. నేడు చెరువుల్లోకి నీళ్లు వచ్చాయని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశామన్నారు. ఆదివారం నంగునూర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వతేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇంచార్జి పల్
మహారాష్ట్రలోని కాందార్-లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 5న నాందేడ్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తరువాత మహారాష్ట్రలో పార్టీ వి�