హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణను వేగంతం చేయాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (475) ప్రభుత్వాన్ని కోరింది.
అసోసియేషన్ నేతలు శుక్రవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.