మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి వరుస విజయాలతో రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితాఇంద్రారెడ్డి మంత్రిగా పలు హోదాల్లో పనిచేశారు.
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు భారీ క్యూలో జనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు.
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఓ విజన్తో అభివృద్ది చేశాం. గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనే రూ.వెయ్యి కోట్లకు పై గా నిధులతో అభివృద్ధి పనులు చేపట్�
Minister Sabitha | దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ(BRS) మారిందని, సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం(Maheshwara
బాలాపూర్లో రోడ్ షో కార్యక్రమానికి సోమవారం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి బడంగ్పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దళిత బహుజనులంతా సబితమ్మకు మద్దతు త
సీఎం కేసీఆర్తోనే సమర్థవంతమైన పాలన సాధ్యమని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి సబితాఇంద్రారెడ్డి అ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్�
‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే... పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ
Minister Sabita Reddy | తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వమే శ్రీరామ రక్ష అని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita reddy) అన్నారు.
రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరుతో పాటు తాగునీరు అందించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బ�
Minister Sabita reddy | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు.