ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కమాలానగర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రా�
జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా జిల్లాలోని 27 గ్రామపంచాయతీలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి ఉత్తమ గ్�
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులక�
కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నూతన కంపెనీలను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున�
‘మన ఊరుమన బడి / మన బస్తీమన బడి’ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4,394 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
మలిదశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి.. విద్యార్థులు పలకతో వచ్చి పట్టాతో ఇంటికి వెళ్లే విధంగా అధునాతన హంగులతో ఒకే చోట కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారని ఐటీ, మున్సిపల్ శాఖ మం�