నగరంలో సొంతిల్లు.. ఇన్నాళ్లూ పేదలకు కలగానే మిగిలిపోయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలల సౌధం కండ్ల ముందే సాక్షాత్కారించింది. పైసా ఖర్చు లేకుండా... పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు జరుగగా, సోమవారం �
ట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించింది.. మీర్ఖాన్పేట్లో నిర్మాణం జరిగే మెడికల్ కాలేజీని ఏడాది కాలంలో అందుబాటులోకి తెస్తాం..’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చ�
Minister Sabita Indra Reddy | తెలంగాణలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న వనపర్తి పర్యటనకు వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్ల
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి ప్రభుత్వం శనివారం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. రూ.176కోట్లతో కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీపడుతుంటే.. తిట్ల దండకం చదవటంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
పేదలకు ఎన్నో ఏండ్ల కల సాకరమైన వేళ.. ఆత్మగౌరవ సౌధం అందివచ్చిన వేళ ఇంటింటా పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో మార్గం సుగమం కావడంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్�
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేకుండా పోయిందన్న అక్కసుతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విద్యాశాఖ మం
పేదల సొంతింటి కల సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.2,104.06కోట్ల వ్యయంతో 23,600 ఇండ్ల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి వ�
ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది.