కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి మంత్రి.. గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.