Swachh Bharat | అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షుడు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా కలిసి చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న పిచ్చి మొక్కలను ఏరివేశారు.
పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఈసారి రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. శోభాయాత్రను ప్రారంభించే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మ�
మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 44 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, మాజీ సర్పంచ్ బండారు లింగం, యూత్ అధ్యక్షులు మంచే పవన్ కుమార్ ఆధ్వర్యంలో మహేశ్
Public Apology | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మ�
నరేంద్ర మోడీ మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు
రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించిన పంటలను అంచన వేసిదానికి అనుగుణంగా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మండల జీజేపీ అధ్యక్షుడు రెంటం జగదీష్ ప్రభుత్వాన్ని డిమా�
కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత �
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనేది మరోసారి తెరమీదికొచ్చిందా? ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా? ‘ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు’ అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష పదవిలో నియమితులయ్యే నేత పేరు ప్రకటనను వాయిదా వేయాలని ఆ పార్టీ అగ్ర నేతలు నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత, బీహార్ శాసన సభ ఎన్నికలకు ముందు ఈ ప్�