False allegations | బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చు టోపి పెట్దిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి విమర్శించారు. కోడేరు మండలం జనుంపల�
‘సీఎం రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచార�
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ, జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారా
సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కల
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎ�
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే బీజేపీలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన బీసీ బంద్కు మద్దతు కోరుతూ బీజేపీ రాష్ట�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ