జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
BJP | కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు, ఎన్నో హామీలు ఇచ్చిందని ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలియజేయాలని బీజేపీ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అజ్జమరి నాగ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మెదక్ జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Train Fecility | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాగులపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పబ్లిక్ అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని, ఆర్సీ పురం నుండి జహీరాబాద్ రైల్వే లైన్ లో పలు చోట్ల పీఓపీ నిర్మాణం చ�
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, పలువురు నాయకులక�
Joinings | ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ , బీజేపీ కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.
Swachh Bharat | అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షుడు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా కలిసి చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న పిచ్చి మొక్కలను ఏరివేశారు.
పంచ పాండవులు ఐదుగురు.. మంచం కోళ్లలెక్క అని మూడు వేళ్లు చూపినట్లుంది! నగరవాసుల వరద కష్టాలు. పేరుకు కేంద్ర సర్కారులో భాగస్వాములైన ముగ్గురు ఎంపీలు... అందునా అందులో ఒకరు కేంద్ర మంత్రి. ఇక... రాష్ట్ర ప్రభుత్వం నుం
ఓటర్ లిస్టులో చాలా ఓట్లు తప్పుల తడకగా ఉన్నాయని, కావున అధికారులు ఓటర్ లిస్టులోని తప్పులను సరిచేయాలని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ గంగాధర్ కు సోమవారం వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఈసారి రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. శోభాయాత్రను ప్రారంభించే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మ�