రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్.. పాత, కొత్త నేతలను ఉద్దేశించి చేసిన వ్యా ఖ్యలు కలకలం సృష్ట�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ను కోరింది.
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
Stage Collapsing | కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు బీజేపీ నేతలు వేదిక ఎక్కారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి ఆ వేదిక కూలిపోయింది. దీంతో ఆ జంటతో సహా బీజేపీ నేతలంతా కిందపడ్డా�
False allegations | బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చు టోపి పెట్దిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి విమర్శించారు. కోడేరు మండలం జనుంపల�
‘సీఎం రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించావు? ఆరు గ్యారెంటీలు అమలు చేశావా? పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినవా? వృద్ధుల పింఛన్లు పెంచినవా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లుడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచార�
ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు. సాధారణంగా ప్రచారంలో భాగంగా తమ వద్దకు నేతలు వచ్చి ఓట్లడిగినప్పుడు మా ఓటు మీకే అని చెబుతుంటారు. కానీ, జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారా
సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కల
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎ�