కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ �
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాజకీయాలకు అతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి గా బాధ్యతలు తీసుకున్నాక బుధవారం రాత్రి మొదటిసారి రాజన్నను దర్శించుకున్న అనం�
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక
ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పదేపదే మతపరమైన అంశాలను మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతున్నదని ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ మానిటరింగ్ ఎలక్షన్స్ పేర్కొన్
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని రూ.3లక్షలు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశా
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డబ్బు పంపిణీకి యత్నించారు. శేరిలింగంపల్లిలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహన నగర్లో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ భాను, ఆ పార్టీకి చెందిన కార�
మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ వార్డు సభ్యురాలు వల్లూరి కవితతో పాటు పలువురు నాయకులు, మహిళలు కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్లో చేరారు.
KTR | కేవలం ఊహాజనిత కట్టుకథలతో అల్లిన ఒక స్టోరీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
ఎస్సీలపై దాడి కేసులో పలువురు బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. దీంతో పలువురు పరారీలో ఉన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్తోపాటు మరికొందరిపై 447, 427, 324, 307
చింతల్ డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ సాయి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ �
మండలంలోని ముంజంపల్లి లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వ ర్యంలో గురువారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి డుబ్బు ల జనార్దన్, ఆయన అనుచ రులు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.