గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్కుమార్ గౌడ్పై బీజేపీ నాయకులు దాడికి పా ల్పడ్డారు. గోషామహల్ పోలీసుల కథనం ప్రకా రం.. బేగంబజార్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రజల సమస్యలను తెలుసుకునేం�
కరీంనగర్లోని 51వ డివిజన్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి �
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూప�
ప్రధాని మోదీ ఇటీవల లక్నో సభలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు సమోసాల కోసం గొడవ పడటం చర్చనీయాంశమైంది. సభకు వచ్చిన వారికి పంచిన సమోసాలు అందరికీ అందకపోవటం బీజేపీ కార్యకర్తల్ని ఆగ్రహానికి గురిచేసింది.
తమది ఎంతో క్రమ శిక్షణగల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ కార్యాలయంలోనే తన్నుకున్న సంఘటన బుధవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గెలి�
పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్ నేర్పిస్తున్న ఓ కోచ్ను బీజేపీ నాయకురాలు భయపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని పట్పర్గంజ్ ప్రాంతంలోని మయూర్ విహార్ ప్రాంతంలో గల ఓ పా
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇచ్చిన పట్టాలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కూల్చివేస్తున్నారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని బీ
BJP leaders arrested in drug trafficking | ఇద్దరు బీజేపీ నేతలు అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడంతో ఆ ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్.. పాత, కొత్త నేతలను ఉద్దేశించి చేసిన వ్యా ఖ్యలు కలకలం సృష్ట�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ను కోరింది.
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
Stage Collapsing | కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించేందుకు బీజేపీ నేతలు వేదిక ఎక్కారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి ఆ వేదిక కూలిపోయింది. దీంతో ఆ జంటతో సహా బీజేపీ నేతలంతా కిందపడ్డా�