కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై సోమవారం బీజేపీ నాయకులు దాడ�
బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు గూండాగిరి చేశారు. బాలికకు న్యాయం చేయాలని, సంజయ్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో శాంతియుతంగా నిరసన చేస్తుండగా, దౌర్జన్యం చేశారు. దీంతో నేతన్న చౌరస్తా�
కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర తెలంగాణ బీజేపీ నేతల పరపతి ఏమిటో తేలిపోయింది. రెండేండ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చిన మోదీ మన రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు.
konda Surekha | మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు.
బీహార్కు తమ పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది మంగళవారం తేలనుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇందుకోసం కేంద్ర పరిశీలకుడిగా వస్తారని.. ఆయనే
Tamilnadu: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్.. ఒకే సీటు కోసం పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో �
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంత మహాయుతి కూటమి, అధికార బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సతార జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని, పౌరులు ఓట
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�
కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు బాహాబాహీకి దారి తీశాయి. కా�
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.. మాటను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. 10 నెలలు దాటినా బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూ�
బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఎస్టీ రిజర్వుడు కాగా చందాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.