కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు బాహాబాహీకి దారి తీశాయి. కా�
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం.. మాటను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. 10 నెలలు దాటినా బాధిత కుటుంబం గోడు వినేందుకు బీజేపీ నాయకులు ఆసక్తి చూ�
బీజేపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి హితవు పలికారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఎస్టీ రిజర్వుడు కాగా చందాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక నిజామాబాద్ ప్రా�
కాంగ్రెస్ ప్రజాపాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ఐదేండ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్కుమార్ గౌడ్పై బీజేపీ నాయకులు దాడికి పా ల్పడ్డారు. గోషామహల్ పోలీసుల కథనం ప్రకా రం.. బేగంబజార్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రజల సమస్యలను తెలుసుకునేం�
కరీంనగర్లోని 51వ డివిజన్కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి �
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూప�
ప్రధాని మోదీ ఇటీవల లక్నో సభలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు సమోసాల కోసం గొడవ పడటం చర్చనీయాంశమైంది. సభకు వచ్చిన వారికి పంచిన సమోసాలు అందరికీ అందకపోవటం బీజేపీ కార్యకర్తల్ని ఆగ్రహానికి గురిచేసింది.
తమది ఎంతో క్రమ శిక్షణగల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ కార్యాలయంలోనే తన్నుకున్న సంఘటన బుధవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గెలి�