కాంగ్రెస్ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. రైతులకు అండగా నిలిచిందెవరో తేల్చుకుందామంటూ జూలై 4 నాడు హైదరాబాద్
తమ పార్టీకి చెందిన నేతతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై ఒడిశాలో కొందరు బీజేపీ నేతలు పట్టపగలు సీనియర్ మున్సిపల్ అధికారిని కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి దాడి చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ �
రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టరూపం తీసుకురావడంలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచందర్రావును ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్లో కాకుండా ఎమ్మెల్యే చొరవతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో నిర్మించడంపై పెంబి మండలంలోని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజ�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు, నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రేటర్లో 30 శాతం స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, బర్త్, అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు, నాలా అభివృద్ధి �
Gudumba | మండలంలోని గ్రామాలలో గుడుంబా ,మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని వెంటనే అరికట్టాలని బీజేపీ నాయకులు వంజరి వెంకటేష్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, కేం ద్రంలో బీజేపీ పాలనపై విసుగు చెంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవ�
సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.
తెలంగాణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణకు మోదీ సర్కారు అన్యా యం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్�
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమానించింది బీజేపీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
Zaheerabad | జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జాతీయ జెండాను ఎగురవేయడానికి కాంగ్రెస్ నాయకులు న్యాల్కల్ చౌరస్తా వద్ద ఉన్న హనుమాన్ ఆలయం ఎదుట గద్దెను నిర్మించారు. ఆలయం ఎదుట నిర్మించడంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు.