సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు.
తెలంగాణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణకు మోదీ సర్కారు అన్యా యం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్�
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమానించింది బీజేపీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
Zaheerabad | జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జాతీయ జెండాను ఎగురవేయడానికి కాంగ్రెస్ నాయకులు న్యాల్కల్ చౌరస్తా వద్ద ఉన్న హనుమాన్ ఆలయం ఎదుట గద్దెను నిర్మించారు. ఆలయం ఎదుట నిర్మించడంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు.
HCU Land Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో కేశంపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను పోలీసుల�
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హితువు పిలికారు.
BJP Leaders Slap Each Other | ఒక కార్యక్రమం కోసం వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్య అతిథి కుర్చీపై కూర్చునే విషయంలో బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. చెంపలు వాయించుకున్నారు. వాటర్ బాటిళ్
‘అ’ అనే అక్షరం వర్ణమాలికలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే మనుష్యులు చేయగలిగిన, చేసే అత్యాచారాలన్నీ ‘అ’ అక్షరంతోటి మొదలయ్యే పదాలలో వర్ణించవచ్చు. ‘అద్భుతం, అనిర్వచనీయం’ వంటి సకారాత్మక పదాలున్నా ‘అ/అన్' అనే �
సొంత పార్టీ నేతలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోని కొందరు నాయకులు తనను వెన్నుపోటు పొడవడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
BJP Leaders | చిలకానగర్ డివిజన్ నాయకుల ప్రమేయం లేకుండా డివిజన్ అధ్యక్ష పదవిని ఏకపక్షంగా ప్రకటించినందుకు నిరసనగా బీజేపీ సీనియర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.