ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్మీడియాలో చర్చకు దారితీసింది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీహార్ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పాట్నాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను తేజస్వీ యాదవ్ ఇటీవలే ఖాళీ చేశారు.
KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శ
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు.
AAP Councillor | బీజేపీ నేతలు తనను కిడ్నాప్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన కౌన్సిలర్ రామచంద్ర ఆరోపించారు. సీబీఐ, ఈడీ పేరుతో తనను బెదిరించినట్లు తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్కు నిజమైన సైనికుడినని ఆయన
కన్నడ నటుడు దర్శన్కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�
దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఇటీవల జరిగిన రెండు వరుస ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. అనంతరం ఏడు రాష్ర్టాల్లో జరిగ�
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద గురువారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. బ్యాంకర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులకు రుణమాఫీ కాలేదని బీజేపీ ఆదిలాబాద్ జ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ �
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాజకీయాలకు అతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి గా బాధ్యతలు తీసుకున్నాక బుధవారం రాత్రి మొదటిసారి రాజన్నను దర్శించుకున్న అనం�
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా కాంగ్రెస్ కమిటీ కా ర్యనిర్వాహక
ప్రధాని మోదీ సహా, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పదేపదే మతపరమైన అంశాలను మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమవుతున్నదని ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ మానిటరింగ్ ఎలక్షన్స్ పేర్కొన్