BJP Leaders Killed | బీజేపీ నేతలు ప్రయాణించిన కారును డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీజేపీ నేతలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. అయితే ఉద్దేశపూర్వకంగానే డంపర్ డ్రైవర్ తమ కారును ఢీకొట్టినట్లు గాయపడిన బీజే
రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీ�
వేములవాడ రాజన్న కోడెలను సొసైటీ పేరుతో తెచ్చి విక్రయించిన ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబ�
కమల దళం కాడి వదిలేసింది.
ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది.
Jharkhand assembly polls: జార్ఖండ్లో సీనియర్ బీజేపీ నేతలు.. జేఎంఎం పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ పార్టీలో చేరిన నేతలకు వెల్కమ్ పలికారు సీఎం హేమంత్ సోరెన్.
ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్మీడియాలో చర్చకు దారితీసింది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీహార్ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పాట్నాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను తేజస్వీ యాదవ్ ఇటీవలే ఖాళీ చేశారు.
KTR | రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శ
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు.
AAP Councillor | బీజేపీ నేతలు తనను కిడ్నాప్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన కౌన్సిలర్ రామచంద్ర ఆరోపించారు. సీబీఐ, ఈడీ పేరుతో తనను బెదిరించినట్లు తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్కు నిజమైన సైనికుడినని ఆయన
కన్నడ నటుడు దర్శన్కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�
దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.