లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు చోట్ల డబ్బు పంపిణీ చేస్తూ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని రూ.3లక్షలు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశా
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు డబ్బు పంపిణీకి యత్నించారు. శేరిలింగంపల్లిలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ శాతవాహన నగర్లో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ భాను, ఆ పార్టీకి చెందిన కార�
మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ వార్డు సభ్యురాలు వల్లూరి కవితతో పాటు పలువురు నాయకులు, మహిళలు కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్లో చేరారు.
KTR | కేవలం ఊహాజనిత కట్టుకథలతో అల్లిన ఒక స్టోరీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
ఎస్సీలపై దాడి కేసులో పలువురు బీజేపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. దీంతో పలువురు పరారీలో ఉన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డి, పత్రి శ్రీనివాస్తోపాటు మరికొందరిపై 447, 427, 324, 307
చింతల్ డివిజన్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ సాయి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బీఆర్ఎస్ �
మండలంలోని ముంజంపల్లి లో ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వ ర్యంలో గురువారం బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి డుబ్బు ల జనార్దన్, ఆయన అనుచ రులు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్ల�
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంతోపాటుగా మధ్యలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల అమలు స
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.