లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది.
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్ద
దోమకొండలోని కుర్మ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అం తకుముందు ఆయన నల్లమారెమ్మదేవి, ముత్యాలమ్మదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
MLC Jeevan reddy | రాముడి (Sriram) పేరు చెప్పి ఓట్లు అడగడం కంటే ఆయన ఆలోచన విధానాన్ని జీవితంలో పాటించాలని బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.
Sharad Pawar | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) బీజేపీపై మండిపడ్డారు. 2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అధి
Bribe For PM Awas | ప్రధానమంత్రి ఆవాస్ కోసం లంచం ఇచ్చినట్లు ఒక మహిళ ఆరోపించింది. (Bribe For PM Awas) మైక్లో బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పింది. ఇది విని వేదికపై ఉన్న బీజేపీ నేతలు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�
లోక్సభ ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. సంక్రాంతిలోపే రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నది.
MP Cabinet | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన క్యాబినెట్ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ
రాజస్థాన్లో ఇటీవల ఓ రాజకీయ అద్భుతం చోటుచేసుకున్నది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఫొటో తీసినప్పుడు మూడోవరుసలో అనామకునిలా ఉండిపోయిన వ్యక్తి తెల్లారేసరికల్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకువచ్చాడు.
Bhajan Lal Sharma | రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఫైనల్ చేసింది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో భజన్లాల్ శర్మను సీఎంగా �