Mlc Kavitha | కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) ప్రజలకు పిలుపు నిచ్చారు.
BRS | మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్(BRS)లోకి వలస బాట పడుతున్నారు. వారికి విద్యాశాఖా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించార
ఉద్యమంలో వందల మంది మన బిడ్డలను పొట్టనబెట్టుకున్న హంతక, నరహంతక కాంగ్రెస్ను క్షమిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, అందరి మద్దతుతో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు గులాబీ గూటికి వస్తుంటే ఆ పార్టీల నాయకుల గుండెలు గుబేల్ మంటున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కరంటు కోతలు తప్పవని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్నికలప్పడు ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.
మండలానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డితో మరికొందరు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పాశవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి తెలిపారు.