మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
BJP | ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, మ్యానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ.. సెంచరీ కొట్టేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.
అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమ
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు.
బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు భరోసాగా ఉంటుందని, పదేండ్లలో సీఎం కేసీఆర్ సుపరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
MP Prabhakar Reddy | రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్�
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.