MP Prabhakar Reddy | రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామానికి చెందిన మండల బీజేపీ ప్�
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం.. అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజు నుంచే క్ష
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం... పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే... సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికల�
రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతనే ఇక్కడకు వచ్చి మాట్లాడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్, బీజేప
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో �