రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని హుడా కాలనీకి �
కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ గిరిజన వ్యతిరేకులేనని పీపుల్స్వార్ ఆరోపించింది. ఆ రెండు పార్టీల నేతలకు ఓట్లు వేసి గెలిపించి లాభం లేదని, ఛత్తీస్గఢ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పి�
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో విచిత్ర పరిస్థితిని సృష్టించింది. తమకు టికెట్ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు టికెట్ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు.
బీహార్ సీఎం, ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తిరిగి చేరేది లేదని చెప్పుకొస్తున్న ఆయన బీజేపీ నేతలు తన స్నేహితులని, తాను బతికున్నంత కాలం వా�
మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
BJP | ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, మ్యానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ.. సెంచరీ కొట్టేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.
అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమ
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు.
బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.