రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం.. అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజు నుంచే క్ష
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆక
గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం... పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే... సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికల�
రాష్ట్ర బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజ�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతనే ఇక్కడకు వచ్చి మాట్లాడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్, బీజేప
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో �
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. మండల పరిధిలోని దెబ్బడగూడ, ముచ్చర్ల, బేగంపేట్, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది కాంగ్రెస్, బీజేపీ లకు చెం�
బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు.
Rajeev Sagar | తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నాయకులు ముష్టి యుద్ధానికి దిగారు. బండ బూతులు తిట్టుకుంటూ, గల్లాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పార్టీ పరిశీలకుడు, బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ ఆధ్వర్యంలో ఎ�
కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�