చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
Calcutta High Court | రాష్ట్రంలో బీజేపీ నాయకులకు హైకోర్టు రక్షణ కల్పిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కేసుల్లో నిం
ఉత్తరప్రదేశ్లో మనువాద ముసుగులో దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్�
ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యం గా విజయశాంతి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆమె ని�
తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ�
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
MP Soyam Bapu Rao | ఎంపీ ల్యాడ్స్ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నానంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీగా తనకు సొంత ఇల్లు లేకుంటే విలువ ఉండదని, దీ
అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్ల పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మా�
పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గపోరు రాజుకున్నది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాషాయపార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ వైఖరిపై ఐదు మండలాల అధ్యక్షులు తీవ్ర�