కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్' ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీ
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యం గా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, మై నార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంన�
Minister Koppula | తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్కు చేరికలతో మరింత బలం.. బలగం పెరుగుతున్నది. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన 80 మంది �
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
Calcutta High Court | రాష్ట్రంలో బీజేపీ నాయకులకు హైకోర్టు రక్షణ కల్పిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కేసుల్లో నిం
ఉత్తరప్రదేశ్లో మనువాద ముసుగులో దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్�
ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడంపై బీజేపీలో కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యం గా విజయశాంతి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆమె ని�