Rajeev Sagar | తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నాయకులు ముష్టి యుద్ధానికి దిగారు. బండ బూతులు తిట్టుకుంటూ, గల్లాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పార్టీ పరిశీలకుడు, బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ ఆధ్వర్యంలో ఎ�
కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన 100 మందికిపైగా బీజీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు శుక్రవారం ఆ పార్టీలకు రాజీనామా చేసి.. మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Amit Shah | కేంద్ర హోమంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటనపై బీజేపీ నేతల్లో ఇంకా నమ్మకం కుదరడం లేదు. ‘షా ఈసారైనా వస్తారా’ అని కమలదళం అంతర్మథనం చెందుతున్నది. ఇప్పటికే అమిత్ షా ఒకసారి ఖమ్మం సభకు వస్తానని చెప్పి చివరి నిమ�
కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్' ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీ
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో గెలుపే లక్ష్యం గా గులాబీ దండు వీర సైనికుల్లా ముందుకు కదలాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, మై నార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంన�
Minister Koppula | తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్కు చేరికలతో మరింత బలం.. బలగం పెరుగుతున్నది. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్కు చెందిన 80 మంది �
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
Calcutta High Court | రాష్ట్రంలో బీజేపీ నాయకులకు హైకోర్టు రక్షణ కల్పిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కేసుల్లో నిం