తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ�
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
MP Soyam Bapu Rao | ఎంపీ ల్యాడ్స్ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నానంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీగా తనకు సొంత ఇల్లు లేకుంటే విలువ ఉండదని, దీ
అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్ల పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మా�
పెద్దపల్లి జిల్లా బీజేపీలో వర్గపోరు రాజుకున్నది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాషాయపార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ వైఖరిపై ఐదు మండలాల అధ్యక్షులు తీవ్ర�
మణిపూర్లో రెండు తెగల మధ్య భీకర హింస చెలరేగడంతో ఆ రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది.
న్యాయం కోసం అయిదు నెలలుగా రెజ్లర్లు చేస్తున్న పోరాటంపై కేంద్రం వ్యవహార శైలి కమలం పార్టీలో కలవరానికి, కుస్తీకి కారణమైంది. రెజ్లర్లు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని, కేంద్రం త్వరితగతిన ఈ విషయంలో చర్యలు తీ�
Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ సెంగోల్మాల్ అంటే ఏమిటి అంటూ కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం, ప్రధాని మోదీ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకువచ్చారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి క�
రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
అంబర్పేట నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా శనివారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సీనియర్ బీజేపీ నాయకుడు కూన కుమార�
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా ర�