కరీంనగర్ మండలం గోపాల్పూర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీందర్తోపాటు దుర్శేడ్, గోపాల్పూర్, నల్లగుంట్టపల్లి, దుబ్బపల్లి, మందులపల్లి గ్రామాల్లోని బీజేపీ, కాంగ్రెస్కు చెందిన యువ నాయకులు 350 మంది బీఆర్ఎస్లో చేరారు. మంత్రి గంగుల కమలాకర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– కరీంనగర్ రూరల్