అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్ కల�
న్యాయ నిర్ణేతలైన ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉత్కంఠ రేపిన కరీంనగర్ ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలోని కౌంటింగ్ క�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం రానే వచ్చింది. ఆదివారం ఉదయం నుంచే నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ మొదలు కాగా, మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో కాం�
జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలోని ఒకేషనల్ కాలేజీలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికాడని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి బండి సంజయ్తోప�
‘బండి సంజయ్.. నీవు నీతి, ధర్మం పాటించే వ్యక్తివే అయితే ఈ ఎన్నికల్లో మందు, డబ్బులు పంచలేదని నీవు న మ్మే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమా ణం చేస్తావా..? ఇద్దరం తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం.. వచ్చే దమ్మున్నదా..?’ అంటూ �
తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే రక్షకుడుగా నిలుస్తాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీ రక్షకుడుగా ఉం�
కాంగ్రెస్ను నమ్మితే ప్రజల బతుకులు ఆగమవుతాయని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో పీక్కు తింటున్నారని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వారిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని భగత�
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఇక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత. మం�
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, బీజేపీ, కాంగ్రెస్లకు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వచ్చి అరిగోస పడుతామని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక
Minister Gangula | గత ఎన్నికల్లో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్(Bandi Sanjay)కు నేడు కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయని, అవినీతి పరుడివి కాకుంటే నిన్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్�
సమైక్యపాలనలో 40 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించామని, పదేళ్ల తెలంగాణ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు మరోసారి పట్టంకట్టాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశా