ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్.
పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ను కలిశారు. ఈ మేరకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.