కరీంనగర్ పోలీస్ కమిషనర్(సీపీ) గౌస్ ఆలం ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్య�
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార
జమ్మికుంట బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేస్తూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనదైన శైళిలో చక్రం తిప్పారు. ఎక్స్ అఫీషియో ఓటుత�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హుజూరారాబాద్లో రిగ్గింగ్కు పాల్పడిందని.. స్ట్రాంగ్ రూం తాళంచెవి మిస్ కావడమే ఇందుకు సాక్ష్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించార�
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని, మోసపోతే గోసపడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని, మున్సిపల్ ఎన్న
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 2, 3 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లపై విచారణను అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన పూర్తిచేయాలని, లేనిప�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
కరీంనగర్ సీపీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. సీపీ గౌష్ ఆలం మత మార్పిడి చేస్తున్నారని తాను అన్నట్టుగా తెలంగాణ ఐపీఎస్లు ఒక ప్రకటనలో పేర్కొనడా
Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.