తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు కరోనా కంటే చాలా ప్రమాదకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డంప్ యార్డు నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలు�
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ హామీ ఏమైందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో ఎక్కడా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశం లేదని, మాట నిలబెట
కరీంనగర్ పోలీస్ కమిషనర్(సీపీ) గౌస్ ఆలం ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి హుజూరాబాద్ ఎమ్మెల్య�
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార
జమ్మికుంట బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేస్తూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనదైన శైళిలో చక్రం తిప్పారు. ఎక్స్ అఫీషియో ఓటుత�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హుజూరారాబాద్లో రిగ్గింగ్కు పాల్పడిందని.. స్ట్రాంగ్ రూం తాళంచెవి మిస్ కావడమే ఇందుకు సాక్ష్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించార�