కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మళ్లీ మోసపోతామని, మోసపోతే గోసపడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీకి ఓట్లడిగే హక్కు లేదని, మున్సిపల్ ఎన్న
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 2, 3 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లపై విచారణను అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన పూర్తిచేయాలని, లేనిప�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
కరీంనగర్ సీపీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. సీపీ గౌష్ ఆలం మత మార్పిడి చేస్తున్నారని తాను అన్నట్టుగా తెలంగాణ ఐపీఎస్లు ఒక ప్రకటనలో పేర్కొనడా
Medaram : మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA KoushikReddy) కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
వీణవంక మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మ్యాక సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌ
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (Kaushik Reddy) స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికలల్లో భాగంగా వీణవంక గ్రామ పంచాయతీలో 12 వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి
తనుగుల చెక్డ్యాం ధ్వంసంపై తాము రాజకీయాలు చేయడం లేదని, రైతుల బాగు కోసమే పోరాటం చేస్తున్నామని, దుండగులకు శిక్ష పడే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చ
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా తనుగుల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన చెక్డ్యాం పేల్చివేతపై రాజకీయ దుమా రం రేగుతున్నది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని బట్టబయలు చేస్తుండగా, కాంగ్రెస్ కప్పిపుచ్చేందుకు ప్రయత్�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, సుప్రీంకోర్టు ఫిరాయింపు అంశంపై వారం రోజుల్లోనే తేల్చాలని ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్ను ఆదేశించిందని సీనియర్ న్యాయవాది మోహిత్రావ