కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులను హెచ్చరించారు.
ఈ నెల 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందా?, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందన
రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి తన హత్య కు కుట్ర పన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడికి రెక్కీ చేస్తున్నారని తాను చెప్పిన కొద్దిసేపటికే హత్యాయత్నం జ�
ప్రశాంతంగా ఉన్న కరీం‘నగరం’ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున దోపిడీ దొంగల బీభత్సంతో హడలిపోయింది. కాల్పుల మోతతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో �
ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన �
హుజూరాబాద్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డంప్ యార్డును వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ ప�
తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేం ద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్ర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు కరోనా కంటే చాలా ప్రమాదకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డంప్ యార్డు నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలు�
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్