రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సం�
వరంగల్ జిల్లా ఎలతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి శనివారం ఆవిషరించారు.
కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ. 4లక్షల విలు�
నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కేసీ క్యాంపులో గల ఎమ్మెల్య�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చే�
అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు లో ఉన్న రాష్ట్ర క్రీడాకారిణి ధృతికి ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సహకంగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు.
‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీ
Indiramma Atmiya Bharosa | రైతు భరోసా వచ్చేవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. భూమి లేని వారికి, 20 రోజులు కూలీ పని చేసిన వాళ్లకు మాత్రమే ఆత్మీయ భరోసా ఇ
Padi Kaushik Reddy | నా ప్రాణం పోయినా కేసీఆర్,(BRS) బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రె�
శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ, అర్ధ శతాబ్దానికి పైగా సువిశాల భారతాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. గత వైభవాన్ని చూసి మురిసిపోతున్న ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంగిట ఉన్నది.
‘కమలాపూర్లో గ్రామసభలో దాడి జరిగింది నాపై కాదు. అధికారుల మీద జరిగింది. టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. కొన్ని చానళ్లు తప్పుడు సమాచారంతో స్క్రోలింగ్ చేస్తున్నాయి. కా
కమలాపూర్లో కాంగ్రెస్ నా యకులు రెచ్చిపోయారు. అక్కడి గ్రామ పంచాయతీ లో శుక్రవారం జరిగిన గ్రా మసభలో అధికార అండతో దౌర్జన్యం చేశారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు.
‘గ్రామ సభకు ఇంత మంది పోలీసులెందుకు? కొట్టి సంపుతరా ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందే. పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలో చెప్పండి. పథకాలు అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవ�